BUS ACCIDENT: ORRపై ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్ ఉప్పల్లో పట్ట పగలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. సెవెన్ హిల్స్ కాలనీలో ఓ మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు లాక్కోవడానికి దొంగ ప్రయత్నించగా, ఆమె కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
చిన్ననాటి స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. బుధవారం రాత్రి RN హోటల్లో పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ విదేశాలకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.