Sundar Pichai: సుందర్ పిచాయ్కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకు స్పామ్ మెసేజ్లు రావడం పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకు భారతీ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్ను వినియోగించనుంది.
ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇండియా కనెక్ట్(AIC) అనే సబ్సీ కేబుల్ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టు గురించి వెల్లడించారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ప్లాన్కు రెడీగా లేనివారు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని సూచనలు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వీసా నిర్ణయాలకు గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజులను భారీగా పెంచాలన్న ట్రంప్ సర్కార్ ఆలోచనలకు గూగుల్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.
టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, ఆపిల్ మధ్య ఏఏఐకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను భయపెడుతోంది. దీని వలన గూగుల్ కు గుత్తాధిపత్యం లభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ గుడ్న్యూస్ చెప్పింది. తమ సంస్థలో పనిచేసే హెచ్-1బీ (H-1B) ఉద్యోగులకు వచ్చే ఏడాది‘గ్రీన్కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియ’ను వేగవంతం చేయనుంది.
టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడప్పుడే ఎవరూ అమెరికా వదిలి వెళ్ళవద్దని చెప్పింది. వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్ కు పోస్ట్ పోన్ అవుతుండడంతో..ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది.