Accident: ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకలు వెళ్తున్న ఓ బస్సు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
పంజాబ్లోని బతిండా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హైవే పక్కన సూట్కేస్ను కొందరు స్థానికులు గమనించారు. అందులో ఓ యువతి మృతదేహం సగం కాలిపోయి ఉండటం చూసి షాకైపోయారు.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ(38), ఆమె కూతురు చిన్నా (22) హత్యకు గురయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. నేవీకి చెందిన విమానం టెక్సాస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన బీటెక్ విద్యార్థిని సారీ మై బాయ్..’ అంటూ ఇంగ్లీసులో వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావటం లేదని మామ చంద్రయ్యను కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలై.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.