Crime News : హైదరాబాద్లో భారీ చోరీ.. రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
హైదరాబాద్ నగరంలో చోరీ కేసు సంచలనం సృష్టించింది. నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు ఏకంగా రూ. 40 లక్షల నగదును దొంగిలించుకుపోయారు.
Bangladesh: బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిన నేరస్తులు..గందరగోళంలో దేశం
తాత్కాలిక సారథి యూనస్ ప్రభుత్వంలో బంగ్లాదేశ్ లో నేరస్తులు విపరీతంగా పెరిగిపోయారని నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారని..దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెబుతున్నారు.
Crime: వేములవాడలో యువకుడి అనుమానస్పద మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి రెండవ బైపాస్ రహదారిలోని మురికి కాల్వలో పడి మృతి చెందినట్లుగా సమాచారం. బైక్తో పాటు పడిపోవడంతో యువకుడు మృతి చెందాడు.
TG Crime: ఖమ్మం గట్టయ్య సెంటర్లో దారుణం.. ఉదయాన్నే భార్య గొంతు కోసి.. పిల్లలను నరికి..!
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణతో భార్య హత్య చేశాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న భార్య గోగుల సాయివాణిని ఆమె భర్త భాస్కర్ గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka : దండుపాళ్యం కంటే దారుణంగా ఉన్నారు.. హోంగార్డుపై నలుగురు అత్యాచారం!
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
TG Crime: కరీంనగర్లో దారుణం.. పిల్లలపై కన్నతండ్రి హత్యాయత్నం.. కూతురు స్పాట్ డెడ్!
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లెలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేయగా, కుమార్తె మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Accident: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 12 మంది
కరీనంగర్ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. సదాశివపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Crime News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కొడుకు బలవన్మరణం.. కారణమిదే!
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తికి తల్లిదండ్రులు ఈ నెల 13వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా ఇంతలోనే ఆ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2025/12/10/tg-crime-2025-12-10-17-24-42.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t194856817-2025-11-30-19-49-35.jpg)
/rtv/media/media_files/2025/11/26/bangladesh-2025-11-26-09-56-25.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t104645024-2025-11-20-10-47-15.jpg)
/rtv/media/media_files/2025/11/20/khammam-crime-news-2025-11-20-10-28-37.jpg)
/rtv/media/media_files/2025/11/18/women-2025-11-18-07-36-34.jpg)
/rtv/media/media_files/2025/11/16/karimnagar-crime-news-2025-11-16-10-34-51.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)