CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ఆయన తన పదవికి గుడ్బై చెప్పారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరికాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో పాటు మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో అత్యంత రహస్య చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
కర్ణాటక CM సిద్ధరామయ్య శుక్రవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ప్రవేశపెడుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కఠినమైన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సీఎం సిద్ధరామయ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాకిచ్చింది. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యేందకు సమయం ఇవ్వాలని కోరగా దీనికి హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం.
కర్ణాటకలో RSS కార్యకలాపాలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపై ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కొడుకు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి.