China: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
చైనా కీలక ప్రకటన చేసింది. ఏకకాలంలో 50 అణు రియాక్టర్లను నిర్మించగల సామర్థ్యం తమకు ఉన్నట్లు వెల్లడించింది. ఇంధన భద్రతను పెంచుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం అణు విద్యుత్ రంగాన్ని విస్తరిస్తోంది.
అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారత్, చైనాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, ఆ దేశాల వలసదారులను ‘గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్’ అని కించపరిచారు. ఆ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి వైపే చూస్తున్నాయి. ఈ కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు పుడుతున్నాయి.
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా వాయుసేనకు ఇరాన్ ఊహించని షాక్ ఇస్తోంది. అత్యాధునిక అమెరికన్ యుద్ధ విమానాలను సైతం నేలకూల్చగల 'మ్యాన్ప్యాడ్స్' ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్, చైనా తయారు చేసిన ఒక రహస్య గూఢచారి శాటిలైట్ను వాడుకున్నట్లు తాజాగా ఒక పరిశోధనలో తేలింది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. నవంబర్లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు.