Godhra : 100% ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ మహిళ ఘనవిజయం!
గుజరాత్లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది.
గుజరాత్లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గత పది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు, మూడుసార్లు పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత, నాలుగోసారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అంటారు..ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరుగుతాయి.
ఆకాశంలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది.
బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి.
దేశంలో ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.