Bus Accident: జమ్మూ-కశ్మీర్‌లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
ByMadhukar Vydhyula

జమ్మూ-కశ్మీర్లో ప్రైవేటు బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. క్రైం | నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. జీవన్ రెడ్డితో పాటు BRSలో చేరే కీలక నేతల లిస్ట్ ఇదే!
ByMadhukar Vydhyula

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఈ రోజు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ | కరీంనగర్ | Short News | Latest News In Telugu

Khamenei : ఇరాన్ పాలకులను వణికిస్తున్న భయం... ఖమేనీ అంత్యక్రియల్లో జాప్యం ?
ByMadhukar Vydhyula

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడుస్తున్నా, నేటికీ ఆయన అంత్యక్రియలు నిర్వహించకపోవడం...ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Simhachalam : సింహాచలంలో వైభవంగా చందనోత్సవం... నిజరూపంలో దర్శనమిచ్చిన అప్పన్న స్వామి
ByMadhukar Vydhyula

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Indravelli : దున్నేవాడికే భూమి దక్కాలని ఒక్కటిగా...ఇంద్రవెల్లి మారణహోమానికి నేటికి 45 ఏళ్లు...
ByMadhukar Vydhyula

1981లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘటనను "స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్" గా అభివర్ణిస్తారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

Hormuz Tensions : పతాకస్థాయికి  హర్మూజ్‌ ఉద్రిక్తతలు.. ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా
ByMadhukar Vydhyula

హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న 'తౌస్కా' (Touska) అనే భారీ వాణిజ్య నౌకను అమెరికా నౌకాదళం అడ్డుకుంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Anshu Malika : ప్రతిష్టాత్మక 'హెర్మన్ బి వెల్స్' అవార్డు విజేతగా అన్షు
ByMadhukar Vydhyula

అమెరికా 'ఇండియానా యూనివర్సిటీ' ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'హెర్మన్ బి వెల్స్' అవార్డుకు అన్షుమాలిక ఎంపికయ్యారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Miss India 2026 : మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సతీష్ సైల్
ByMadhukar Vydhyula

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Karimnagar : ఉమ్మడి కరీంనగర్‌ వేదికగా..ఉత్కంఠ రాజకీయం..
ByMadhukar Vydhyula

 తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నేడు పోటాపోటీ సభలకు సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu

Social media : సోషల్ మీడియా వేదికగా వలపు వల...మైనర్లను బెదిరించి లక్షల్లో వసూలు
ByMadhukar Vydhyula

సోషల్ మీడియా వేదికగా యువతులను, మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచిస్తున్న ఒక కిలాడీ మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు