Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..  ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
ByB Aravind

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu

US-Iran War: ఇరాన్‌పై దాడులకు బ్రేక్.. వెనక్కి తగ్గిన ట్రంప్
ByB Aravind

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్‌.. ముందస్తుగా ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

BREAKING: మసీదు బయట కాల్పులు.. ముగ్గురు మృతి
ByB Aravind

అమెరికాలో మ‌రోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట  ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: వాహనాదారులకు బిగ్‌ షాక్‌.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ByB Aravind

ఇటీవలే లీటరుకు రూ.3 మేర పెంచిన చమురు సంస్థలు.. తాజాగాపెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ షాక్ ఇచ్చాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

మెక్సికోలో దారుణం.. 10 మందిని కాల్చి చంపిన దుండగుడు
ByB Aravind

మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Bullet Train: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ఫస్ట్‌ లుక్..
ByB Aravind

భారత్‌లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Yogi Adityanath: ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక
ByB Aravind

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో ఇకనుంచి ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకూడదని ఆదేశించారు. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
ByB Aravind

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్‌ వాహనం బలంగా ఢీకొంది. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: సామాన్యులకు దెబ్బ మీద దెబ్బ.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు.. ఎంతో తెలుసా?
ByB Aravind

పెట్రోల్, డీజిల్, CNG లాంటి ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరో ఆర్థిక భారం పడనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు