/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్ వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
पालघर में मुंबई-अहमदाबाद पर भीषण सड़क हादसा हो गया..शादी समारोह में जा रहे बारातियों से भरे ट्रक और कंटेनर के बीच जोरदार टक्कर हुई..ट्रक में 100 से अधिक बाराती सवार थे..10 की मौत..20-25 गंभीर रूप से घायल.. pic.twitter.com/lKuKekvwUy
— Chandan Jha (@chandan_jha_11) May 18, 2026
Follow Us