Telangana Accident: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం!
భువనగిరి జిల్లా రాయగిరి శివారులో లారీ-కారీ ఢీ కొన్నాయి. లారీని కారు వెనకనుంచి వచ్చే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహబూబ్నగర్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వారిగా గుర్తించారు.