Crime: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు.
సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటవతరగతి మొదలు ఇంటర్ మీడియట్ వరకు చదివే పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాల కవర్ పేజీ ఇక మీదట చిరిగిపోదు. కారణం ఏంటంటే ఈసారి కవర్ పేజీలను నాన్ టియరబుల్ పేపర్తో తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనిలో భాగంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయాలన్న విషయమై విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో(నెంబరు 46) జారీచేసింది.
సర్వపిండి..సకినాలు..ఇవి తెలియని తెలంగాణ వారుండరు. తెలంగాణలో ఈ రెండు తినుబండరాలు చాలా ఫేమస్. అయితే వీటికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సర్వపిండి..సకినాలకు బ్రాండింగ్ కోసం కృషిచేస్తున్నారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.
ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలో చేరడం. పార్టీ అధికారం కోల్పోతుందంటే అధికార పార్టీలో చేరడం ఇవన్నీప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే చర్యలు. వీటిని అరికట్టేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్నిచేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని తీసుకొచ్చారు.