Hyderabad: అల్వాల్లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..
కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..
తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్పై నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యత్వంతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్ దొరకక హోటల్స్, హాస్టల్స్ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోసారి హైదరాబాద్ లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్లో కొనసాగిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశం కానున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల లో హత్యకు గురయిన యూట్యూబర్ వైష్ణవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కట్నం విషయంలో మనస్థర్థలు రావడంతో ఆమెను భర్త హరిబాబు గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
అధికార పార్టీకి చెందిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో కేటీఆర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్పై కూర్చుని లంచ్ చేశారు.