Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...
విజయవాడలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.
Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..
ఆంధ్రప్రదేశ్కు త్వరలో బుల్లెట్ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్ను సర్వే చేయాలని చూస్తోంది.
Vijayawada : చైల్డ్ పోర్న్ చూస్తున్నారా? అయితే జైలుకే!.. ఐదేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!
స్మార్ట్ఫోన్ మాయలో పడి యూత్ తమ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం, వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులతో తెలియకుండానే కటకటాల పాలవుతున్నారు.
Telangana : ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..స్పాట్ లో 19 మంది ప్రయాణీకులు
ఇటీవల డ్రైవింగ్ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం సంచలనంగా మారింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బస్సు నడుపుతున్న సమయంలోనే గుండెపోటు వచ్చింది.
Traffic: పట్నం బాట పట్టిన జనం..హైదరాబాద్- విజయవాడ హైవేపై రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే పండుగ ముగించుకుని పల్లెల నుంచి అందరూ తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది.
ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి షాక్.. మొత్తం 5 డైవర్షన్లు.. కొత్త రూట్లు ఇవే!
సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి తెలంగాణకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు మొత్తం 5 ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.
Road Accident : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు ప్రమాదం..స్పాట్లో 6 గురు..
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/11/10/pakistan-2025-11-10-13-48-14.jpg)
/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
/rtv/media/media_files/2026/03/04/bullet-rail-corridor-between-vijayawada-and-visakhapatnam-2026-03-04-07-41-38.jpg)
/rtv/media/media_files/2026/02/07/porn-2026-02-07-15-43-01.jpg)
/rtv/media/media_files/2026/01/26/amaravathii-2026-01-26-20-59-19.jpg)
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t211424-2026-01-17-21-14-59.jpg)
/rtv/media/media_files/2026/01/16/traffic-diversions-2026-01-16-13-14-08.jpg)
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t104358940-2025-12-05-10-44-44.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)