DMKకు దిమ్మతిరిగే షాక్.. టాప్ లో విజయ్.. AIADMK సెకండ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ప్రదర్శనతో లీడింగ్ లో ఏకంగా 100 స్థానాల మార్కును దాటేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలన ప్రదర్శనతో లీడింగ్ లో ఏకంగా 100 స్థానాల మార్కును దాటేసింది.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో స్టా్ర్ హీరో విజయ్ పార్టీ సంచలన దిశగా అడుగులు వేస్తోంది.
ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి ట్రెండ్లు తమిళనాడు నుంచి వెలువడ్డాయి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, యావత్ రాష్ట్రం ఉత్కంఠతో ఊగిపోతున్న వేళ, ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కింగ్ మేకర్గా అవతరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విజయ్కు ఫోన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన సూచనల మేరకు AIADMK పార్టీ.. TVKతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని తెలిపింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు విజయ్ నామినేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆయన రెండు నియోజకవర్గాల (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) నుంచి పోటీ చేస్తుండగా
తమిళ స్టార్ హీరో విజయ్, త్రిషల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై నటి ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో విజయ్, త్రిషలు కలిసి కనిపించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.