అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం
నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది.
/rtv/media/media_files/2024/11/27/BSJtphRcziDvCMgG44bx.jpg)
/rtv/media/media_files/2024/11/15/kZwI5ULb4XVKc0qZJdmr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/HIGH-Court-jpg.webp)
/rtv/media/media_files/2024/10/30/5eOiUInU8LlbG6UZwroT.jpg)
/rtv/media/media_files/2024/10/30/TSBRjeJeDWN3aaXdF9zn.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/cx7KddprejCzWZyXpKW5.jpg)
/rtv/media/media_files/mAaFMaNZXiVKtEdRfAte.jpg)
/rtv/media/media_files/IDQMu4JPvMLS1Z4g9Kcv.jpg)