శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు!
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో మోసం.. ప్రశ్నిస్తే బెల్టుతో దారుణంగా
శ్రీకాకుళం జిల్లాలో భారీమోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు తీసుకుంది. తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ఆ సంస్థ ఫౌండర్ దాడికి దిగాడు.
YS jagan: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైస్ జగన్ మాట్లాడారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.
CM Chandra Babu: నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.
/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)
/rtv/media/media_files/2024/12/14/P6EWCcfLMdPBxVf2Ka2d.jpg)
/rtv/media/media_files/2024/12/06/QoDX5GmA4B4sCEScLuZi.jpg)
/rtv/media/media_files/2024/11/07/vMYUDRUWTtTJEHIUvmHZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/media_library/vi/mCLF0OR4jLI/hq2.jpg)
/rtv/media/media_library/vi/Ov7w-x3GnTk/hq2.jpg)