PM Modi: హైదరాబాద్లో ప్రధాని మోదీ.. రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా HICCలో రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా HICCలో రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
పశ్చిమ బెంగాల్ లో సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక 98 ఏళ్ల వృద్ధుడిని ఆలింగనం చేసుకున్నారు.