Delhi: ఢిల్లీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కమ్ముకున్న పొగమంచు.. తగ్గిన ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అంకిత్ అనే అతనిపై పైలట్ దాడి చేశాడు. దీంతో అతను ఆవేదన చెంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు, ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు.
శీతాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకుల కళ్లు హిమాలయాల వైపు మళ్లుతాయి. హిమపాతాన్ని చూసి మురిసిపోవాలని వేలాది మంది హిమాచల్ ప్రదేశ్కు క్యూ కడతారు. అయితే, ఈ ఏడాది ప్రకృతి కరుణించకపోవడంతో పర్యాటకుల ఆశలు అడియాశలయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని శాంమ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యతో పాటు ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు భార్య ముఖం బయటి వ్యక్తులకు కనిపిస్తుందనే పిచ్చితో ఆమెకు ఆధార్ కార్డు కూడా తీయించలేదని విచారణలో తేలింది.
భారత సాంకేతిక, ఇంధన రంగాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ పార్లమెంట్ ప్రతిష్టాత్మకమైన 'శాంతి' బిల్లు 2025ను ఆమోదించింది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో భారత్ తన అణు ఇంధన రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అధికారికంగా తెరిచినట్లయింది.
కర్ణాటకలోని ఇండియన్ నేవీ స్థావరం సమీపంలో చైనా GPS ట్రాకర్తో కూడిన సముద్రపు పక్షి కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోనే అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం ఉన్న కార్వార్ తీరంలో ఈ పక్షి తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అయిన యాసీర్ అహ్మద్ దార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్ నబీ ఆత్మాహుతి బాంబర్ గా మారడానికి ఇతనే ప్రేరేపించాడని అధికారులు చెబుతున్నారు.
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లె వాచ్ని ఫుట్బాల్ స్టార్కు బహుమతిగా ఇచ్చారు.