DGCA: విమాన ప్రయాణికలకు గుడ్న్యూస్.. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిల్, రిఫండ్లకు సంబంధించి నిబంధనలను సవరించింది.
హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.
అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమె పేరును ఛార్జ్షీట్లో చేర్చింది.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
ఒకవైపు మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోతుండగా మరోవైపు భద్రతా దళాలు అడవుల్లో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఆ దేశానికి వెళ్తున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన వద్ద ఉన్న దాదాపు 35 తేజస్ యుద్ధ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల ఫిబ్రవరి 7న వెస్ట్రన్ ఫ్రంట్లో జరిగిన ఒక ప్రమాదం నేపథ్యంలో, భద్రత దృష్ట్యా ఈ విమానాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది.
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పల్లిప్పురం సమీపంలోని స్కాటిష్ స్కూల్లో ఉదయం 2.30 గంటల ప్రాంతంలో ఒక పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన స్కూల్ బస్సులు ఒక్కసారిగా పేలిపోయి నిప్పంటుకుంది.