PM Modi : మీ రాజకీయాలకు మహిళలే బలయ్యారు: మోదీ ఎమోషనల్!
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాల నీచ రాజకీయాల వల్ల మా గొప్ప ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు ప్రధాని మోదీ. కానీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో వారికి గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కోయంబత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
రేపు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా కోటాకు సంబంధించిన మూడు బిల్లులపై జరిగిన చర్చ ముగింపులో ఆయన ఒక ఆసక్తికరమైన పొడుపు కథ విసిరారు.
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని కోక్రాఝర్ లో పర్యటించనున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు రూ.33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.