KTR: రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఓట్ల కోసమే ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ రైతు బంధువుగా, రేవంత్ రాబందుగా చరిత్రలో మిగిలిపోతారంటూ సెటైర్లు వేశారు.మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
TG News: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. మెయిన్స్లో ఎంపికైన 20 మందికి లక్ష రూపాయల రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
Telangana Cabinet: రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Local Elections: సర్పంచ్ ఎన్నికలపై కేటీఆర్ సంచలన నిర్ణయం!
స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని, ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులుపెట్టినా భయపడొద్దని చెప్పారు. ప్రజలు తమవైపే ఉన్నారని, మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
BIG BREAKING: డేంజర్లో నాగార్జునసాగర్!
నాగార్జున్ సాగర్కు ప్రమాదం పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్లాకుల్లో 6 మీటర్ల లోతు గుంతలు పడ్డాయని, వెంటనే మరమత్తులు చేపట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరగా పనులు చేయించాలని కోరుతున్నారు.
CM Revanth: నేను మారాను.. మీరు కూడా మారండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలను సమయం ఇవ్వాలని తెలిపారు. నేను మారాను. మీరు కూడా మారండని దిశానిర్దేశం చేశారు.
Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అక్కడివరకు మెట్రో!
హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జేబీఎస్ టూ శామీర్పేట్, ప్యారడైజ్ టూ మేడ్చల్ రెండు మెట్రో కారిడార్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు.
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇనుము, సిమెంట్ కూడా తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో చర్చిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/01/01/gGujtxBq3RCpeJDXbTdK.jpg)
/rtv/media/media_files/2025/01/04/UITzfDPLkYgwo7qQ5yCh.jpg)
/rtv/media/media_files/2024/12/20/emY2RbbR064hBu28BsfV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nagarjuna-sagar-dam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revanth-reddy-metro-route-1-jpg.webp)
/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)