BIG BREAKING: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలను 1 లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కొత్తగా అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో అమెరికన్ కంపెనీలు భారత్లోనే తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అనేక దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం వల్ల అమెరికాలో వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు.
థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
2021లో అమెరికాలో క్యాపిటల్ హిల్పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు.
బంగ్లాదేశ్లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది.
న్యూయార్క్, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడంతో ట్రంప్ పట్ల తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ట్రంప్ మద్దతుదారులే ఈ ఎన్నికల ఫలితాలపై మండిపడుతున్నారు. ట్రంప్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.