EarthQuake: ఇండోనేషియాలో తీవ్ర భూకంపం..!
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
ఇండోనేషియాలో పశ్చిమ ఆషే ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత గణతంత్ర దినోత్సవానికి ఈ సారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు.
ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలోని సులవేసి దీవిలోని బంగారు గని తవ్వకాల్లో కొండ చరియలు విరిగిపడి 12 మృతి చెందారు.ఈ తవ్వకాల్లో 30 మంది కార్మికులు పాల్గొన్నగా 12 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైయాయి. మిగిలిన వారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
విమాన సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఓ వ్యక్తి చావు తప్పి కన్ను లొట్ట పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా దానిని చూడాలా అయితే ఈ కథనం చదివేయండి.
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని అగామ్, తనహ్ దాతర్ జిల్లాలలో ఒక్కసారిగా వచ్చిపడిన వరదలతో 34 మంది మరణించగా, 16 మంది కనిపించకుండా పోయినట్టు అక్కడి అధికారులు చెప్పారు.
హోటల్ రెంట్ గురించి చింతించకుండా సెలవులను హాయిగా ఆస్వాదించగలగే నగరాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. తాజాగా డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ అగోడా ప్రపంచంలోనే చౌకైన హోటల్ రూమ్స్ కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.