India: ఇండోనేషియాతో భారత్ ఐదు కీలక ఒప్పందాలు

  రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత గణతంత్ర దినోత్సవానికి ఈ సారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు.

New Update
india

PM Modi, Indonesia President Prabowo Subianto


ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో ప్రధీని మోదీ సమావేశమై పలు అంశాల మీద చర్చించారు. ఆరోగ్యం, సముద్ర భద్రత, కల్చర్, డిజిటల్ స్పేస్ వంట రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు చేసుకున్నారు. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, అంతర్జాతీయ చట్టాల కొనసాగింపు ఎప్పటిలానే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇండొనేషియాకు భారత్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా చేరేందుకు మద్దతునిస్తామని అన్నారు. 

Also Read: చెన్నై ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు..హై టెన్షన్

రెండు దేశాల మధ్యా వ్యాపారపరంగా అభివృద్ధి ఉందని...దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఇరు దేశాధినేతలు చెప్పారు. గతేడాది అది 30 బిలియన్ల డాలర్లు దాటిందని మోదీ అన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్ బౌద్ధ దేవాలయం, ప్రంబనన్ హిందూ దేవాలయ పరిరక్షణ, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. దాంతో పాటూ ఉగ్రవాద వ్యతిరేకత, డీ రాడికలైజేషన్ లో కూడా ఇరు దేశాలు ఒకదానికి ఒకటి సహకరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఇండో, పసఫిక్ సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాల రాకపోకలూ జరగాలని రెండు దేశాధినేతలూ చర్చించుకున్నారు. 

Also Read: Medchal Murder: మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 09, 2025 11:25 IST

    జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్..

    పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

    Pawan Kalyan thanks to jagan
    Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan)

     



  • Apr 09, 2025 11:09 IST

    ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

    ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

    marriage 2nd
    marriage 2nd

     



  • Apr 09, 2025 11:08 IST

    ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

    మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.



  • Apr 09, 2025 11:08 IST

    తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

    జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడాలని మనోజ్ లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటికి ఎవరూ రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు.

     



  • Apr 09, 2025 11:08 IST

    30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!

    యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.



  • Apr 09, 2025 11:07 IST

    ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

    తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది.

    Tamil Nadu incident mother killed 5 months baby
    Tamil Nadu incident mother killed 5 months baby

     



  • Apr 09, 2025 11:07 IST

    పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య

    రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా తనపై ఎక్కడలేని ప్రేమ చూపించినట్లు నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నారు.తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయిన పిల్లల్ని బంగారం లాగా చూసుకునే వాడినని వెల్లడించారు.

    ameenpur-Chennaiah
    ameenpur-Chennaiah

     



  • Apr 09, 2025 11:05 IST

    చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. 



  • Apr 09, 2025 11:04 IST

    ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత



  • Apr 09, 2025 11:04 IST

    తైవాన్‌లో భారీ భూకంపం



  • Apr 09, 2025 11:04 IST

    శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

    కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    Telangana Crime
    Telangana Crime Photograph: (Telangana Crime )

     



  • Apr 09, 2025 11:03 IST

    ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

    గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

    Raja singh Murder sketch



  • Apr 09, 2025 11:02 IST

    సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు

    చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్  చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.

    ts
    Chiru Family

     



  • Apr 09, 2025 11:01 IST

    జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!



  • Apr 09, 2025 11:01 IST

    డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?



  • Apr 09, 2025 11:01 IST

    ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు



  • Apr 09, 2025 11:01 IST

    బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!



  • Apr 09, 2025 11:00 IST

    తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు



  • Apr 09, 2025 11:00 IST

    నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం



  • Apr 09, 2025 10:59 IST

    తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!



  • Apr 09, 2025 10:59 IST

    మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..



  • Apr 09, 2025 10:59 IST

    తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!



Advertisment
Advertisment
Advertisment