Health: యూరిక్ యాసిడ్ స్పటికాలను ఫిల్టర్ చేసే పండు ఏంటో తెలుసా!
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి రోజంతా అధిక ప్రోటీన్ ఫుడ్స్ తింటారు. శరీరం సరిగ్గా జీర్ణం కాకపోతే అదనపు ప్రోటీన్ తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ప్రోటీన్ సరిగా జీర్ణం కాకపోతే, మలబద్ధకం, అజీర్ణం, అపానవాయువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఫైండ్లా అంటే ప్రిక్లీ పియర్స్లో పోషకాలు, విటమిన్లు,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు అధిక బరువు, హిమోగ్లోబిన్ లోపం, కడుపు వ్యాధులు, గుండె జబ్బుల రోగులకు ఉపయోగకరంతోపాటు బరువు తగ్గడానికి మేలు చేస్తుంది.
శీతాకాలంలో వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటారు. వేరుశెనగను బెల్లంతో తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వేయించిన వేరుశెనగ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరుశెనగ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో ఇంట్లో రూమ్ హీటర్లను, కార్లలో బ్లోయర్లను ఉపయోగిస్తారు. పిల్లలు నిద్రించే గదుల్లో హీటర్లను ఉంచకూడదు. హీటర్లు కార్బన్ మోనాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది శరీరానికి హనికరమని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు.
రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటీస్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, తీపి పదార్థాలు తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.