తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మంటలను అదుపు చేసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బది ప్రయత్నిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/18/uiCRTkqTcc6UKfRapFvL.jpg)
/rtv/media/media_files/2024/12/13/EqkLcJGePZ7DW2Zu7GhZ.jpg)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
/rtv/media/media_files/2024/11/30/HeSaaSrX0fEayqiPqFOM.jpg)
/rtv/media/media_files/2024/11/30/F4J68u5rWSfbRckJGihS.jpg)
/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)
/rtv/media/media_files/2024/11/21/L1NfWHJFEYc52EErQ9wt.jpg)
/rtv/media/media_files/2024/11/16/VKNlbF06L4oOWnpqXfKG.jpg)