/rtv/media/media_files/2024/11/16/VKNlbF06L4oOWnpqXfKG.jpg)
తాజాగా ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగడంతో పది మంది శిశువులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు అనుమానించారు.
#UPDATE
— Mansa Uniyal Journlist (@journlist_Mansa) November 15, 2024
A fire broke out in the NICU of the Medical College late on Friday night due to a cylinder blast.
_10 children died tragically in the accident. #Jhansi #UttarPradsh#YogiAdityanath#JhansiMedicalCollege pic.twitter.com/gygUAmyLDM
Also Read: రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!
నర్సు నిర్లక్షమే ప్రమాదానికి కారణం
అయితే ఈ ప్రమాదంపై తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నర్సు నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ముందుగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావించిన అధికారులు.. ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
This tragic incident at Jhansi Medical College will shock you as 10 innocent childrens lost their lives and 16 others got injured due to the fire.
— The Voice ✍️✍️ (@Theyoungvoice9) November 16, 2024
Who is responsible for all this?
Hey parbhu 🙏🥺#JhansiFire pic.twitter.com/muf93p5KIh
Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?
ICUలో హమీర్పూర్కు చెందిన భగవాన్ దాస్ కొడుకు చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దీంతో క్షణాల్లోనే వేగంగా మంటలు వ్యాపించడంతో.. నలుగురు పిల్లలను ఎత్తుకొని బయటకు పరుగులు తీశానని తెలిపారు.
Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు
ఇతరుల సాయంతో మరికొంత మందిని కాపాడాని ఆ ప్రత్యక్షసాక్షి తెలిపారు. మంటలు వ్యాపించి పొగలు కమ్మడంతో భయంతో అందులో ఉండేవారంతా పరుగులు పెట్టారని.. అదే క్రమంలో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
There is a fire broke out in a government medical college in Jhansi, UP.
— Vजय Sharमाँ (@vij7227) November 16, 2024
10 New Born were burnt to death in a fire in the children's ward.
Why always Government Hospitals? Now politicians come and cry. Nothing changed #Jhasi#JhasiHospital pic.twitter.com/2ZgM8synJM
Also Read: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
దీంతో ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ప్రమాదంలో అప్పటికే ICUలో మొత్తం 47 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రమాద సమయంలో అందులో 10 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.