Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, పది మందికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మృత దేహాలను వెలికితీశారు.
/rtv/media/media_files/2025/01/31/82KKYE9J0ACrvLWZdFLt.jpg)
/rtv/media/media_files/2025/01/28/uM5r4Fii4NrplhoI9otu.jpg)
/rtv/media/media_files/2025/01/27/kWbQk8SyqgSSE1O4GovN.png)
/rtv/media/media_files/2025/01/26/DPVEoHgMv4zvd7Z7sww5.jpg)
/rtv/media/media_files/2025/01/25/29F8H6ffGvUGnLXuFmeG.jpg)
/rtv/media/media_files/2025/01/22/jyGM5DF8aAhddmQpiHco.jpg)
/rtv/media/media_files/2025/01/21/1jkcznZkmHS5vlDPfbXr.jpg)
/rtv/media/media_files/2025/01/19/nYNOrxHyt9Ph7hXdEhhC.jpg)
/rtv/media/media_files/2025/01/18/VMcfDtzdSUrviF9624br.jpg)
/rtv/media/media_files/2024/12/28/N5JNwOMvCzUnaX9k8vq6.jpg)