ఇంటర్నేషనల్ Virat : టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ అవుట్ ఇంగ్లాండ్ తో జరిగే మొదటి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగినట్లు బీసీసీఐ తెలిపింది. 'వ్యక్తిగత కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami : షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్కు రెడీ! ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీ చీలమండ గాయంనుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆడాలనే పట్టుదలతో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 25 ఏండ్ల నీరీక్షణ.. ఎట్టకేలకు ఆ జట్టుపై సిరీస్ గెలిచిన విండీస్ ఇంగ్లాడ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో విండీస్ సొంతం చేసుకుంది. డక్వర్త్ లూయిస్(DLS) ప్రకారం నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే 25 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేయడం విశేషం. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023:వీళ్ళు మామూలోళ్ళు కాదు...ఏకంగా ఇంగ్లాండ్ నే ఓడించేశారు. వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం నమోదు అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘన్.. మూడో మ్యాచ్ లో ఏకంగా ఇంగ్లండ్ టీమ్ నే మట్టికరిపించింది. మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ ఒక హెచ్చరికను జారీ చేసింది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WORLDCUP 2023:వరల్డ్కప్ లో మొదటి మ్యాచ్...టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కీవీస్ వన్డే వరల్డ్కప్ 2023 కు తెరలేచింది. మొదటి మ్యాచ్లో పోరుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కీవీస్ కెప్టెన్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. By Manogna alamuru 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రెయిన్ ఎఫెక్ట్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. By Karthik 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized వరల్డ్ కప్ను గెలిచే టీమ్ ఏది..! ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిందా..? భారత పిచ్లపై కంగారు ఆటగాళ్లు ఎలా రాణిస్తారు..? భారత్లో ప్రపంచకప్లో ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn