ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !
ఈవీలంపై అనుమానాలు ఉన్నాయని, ప్రజలకు వీటిపై విశ్వాసం లేదని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ప్రజలకు విపక్షాలు ఈవీలంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో వారు గెలిస్తే ఇలా ఆరోపణలు చేసేవారుకాదంటూ బదులిచ్చారు.