ఆంధ్రప్రదేశ్ Ap Crime News: మహాశివరాత్రి వేళ- ఏపీలో స్నానానికి దిగి తండ్రి కొడుకు మృతి.. మరో ఐదుగురు! మహాశివరాత్రి సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తుండగా విషాద ఘటనలు జరిగాయి. తూ.గో జిల్లా తాడిపూడిలోని గోదావరిలో దిగిన 11మందిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ దిగువన కృష్ణా నదిలో స్నానం చేస్తూ నీటి ఉద్ధృతికి తండ్రీ కొడుకులు మృతిచెందారు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake Currency: రాజమండ్రిలో దొంగ నోట్ల కలకలం రూ. కోటి ఆరు లక్షలు సీజ్.. తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bird Flu: గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ తినవద్దని హెచ్చరికలు జారీ తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రోజుకొక శవంతో ... నైట్ ఏం చేస్తాడంటే! | Sensational Facts In D*ead body Parcel Incident | RTV By RTV 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn