CM Rekha Gupta: మహిళలకు రూ.2,500 సాయంపై సీఎం కీలక ప్రకటన
మహిళలకు రూ.2,500 సాయంపై ఆప్ నిలదీయంతో సీఎం రేఖా గుప్తా స్పందించారు. గతంలో ఉన్న ఆప్ ప్రభుత్వ ఢిల్లీ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ కూడా తాము ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.