ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. 12 మంది ఆప్ MLAలు సస్పెండ్

ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల మధ్య గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అతిషీతోపాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.

New Update
delhi assembly

delhi assembly Photograph: (delhi assembly)

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. మంగళవారం శాసనసభ సమావేశం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సభలో ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రసంగానికి అంతరాయం కలిగించారు.

AIso Read : Internet shutdown: ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడంలో భారత్‌ రెండో ర్యాంక్

దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం హయాంలో కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ పై కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దానికి ముందు ప్రధాన ప్రతిపక్ష నేత అతిషితోపాటు ఆప్ ఎమ్మెల్యేలు అభ్యంతం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆంధోలన చేపట్టారు. దీంతో స్పీకర్ విజయేందర్ సింగ్ 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. మరి కాసేప్టలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా లిక్కర్ స్కామ్ పై కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Also Read : డాంకీ రూట్‌పై పంజాబ్‌ పోలీసులు సీరియస్.. ముగ్గురు ట్రావెల్ ఏజెంట్లు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు