Google: అమ్మకానికి గూగుల్ క్రోమ్!
గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం.
గూగుల్ ఏక ఛత్రాధిపత్యాన్ని తగ్గించేంఉదకు..దాని క్రోమ్ బ్రౌజర్ ను విక్రయించేలా పేరేంట్ కంపెనీ ఆల్ఫాబెట్ పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్ఆఫ్ జస్టిస్ కోరనున్నట్లు సమాచారం.
ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ నిన్నటితో ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనుమరుగవనుంది. ఈరోజు నుంచి విస్తారా టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం అవుతోంది.
మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది.
మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. సెటిల్మెంట్ కోసం ప్రభుత్వమే డబ్బు ఇచ్చే కొన్ని అటువంటి దేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
డీమార్ట్ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 శాతం షేర్లు క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరైంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమైంది.
ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడట. సైకలాజికల్ మార్కెట్ స్ట్రాటజీగా కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోడానికి ధర ట్యాగ్పై ఒక రూపాయి తగ్గిస్తారు.
ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు.
ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచింది. అసంఘటిత రంగాలలో సవరించిన వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్. నైపుణ్యం లేని కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.783కి పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల దినసరి వేతనం రూ.868కి, ఆర్టిజన్లకు రూ.1,035కు పెంచారు.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ దిగ్గజం వాట్సాప్ కీలక మార్పులు చేసింది. తన బ్యాగేజీ కలర్ ను ఛేంజ్ చేసింది. వాట్సాప్ ఛానెల్, బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ కలర్ ఇప్పటి వరకు గ్రీన్ లో ఉండగా..దాన్ని బ్లూ కలర్ లోకి మారుస్తూ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.