Andhra Pradesh : అమెరికా టారిఫ్ తగ్గింపు..ఏపీ రైతులకు గుడ్ న్యూస్!
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారు కూడా తక్కువ వడ్డీకి ప్రభుత్వ సాయంతో వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలో ఒక్క శాతం వాటా గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరు మీద ఉన్నా సరే, ఆ కంపెనీకి ప్రభుత్వ రుణాలు ఇవ్వరు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు యుద్ధ హెచ్చరికల వరకు దారితీసింది. ఇరాన్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాని మంచుతుపాను ముంచెత్తుతోంది. గడ్డకట్టే చలి, భీకరమైన మంచు తుఫాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 34 రాష్ట్రాల్లో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదు వార్త ఎదురైంది. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్మెంట్ బ్యాక్లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.
యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలో ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ యుద్ధానంతర గాజా పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.
అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నంబర్ 2 పొజిషన్లో ఉన్న జనరల్ షాంగ్ యుక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.