USA: అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మీజిల్స్..ప్రయాణికులకు హెచ్చరికలు
అమెరికాలో మరో అంటు వ్యాధి విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుతం హాలిడే సీజన్ కావడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడంతో మీజిల్స్ వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
అమెరికాలో మరో అంటు వ్యాధి విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుతం హాలిడే సీజన్ కావడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడంతో మీజిల్స్ వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
గతంలో ప్యాసింజర్ విమానాలు గాల్లో ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరిగినప్పటికీ భారీగా ప్రాణనష్టం సంభవించింది. చివరికి సాంకేతిక మార్పులు రావడంతో ఇలాంటి ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్లు నిలిచిపోయాయి.
డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్వేపై సెంటర్లైన్ మార్కింగ్ లేవట.
దేశంలో 24 ఎయిర్పోర్టులను మూసి వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా దృష్ట్యా మే 15వ తేదీ వరకు మూసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్, హిమాచల్ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్లోని ఎయిర్పోర్టులను క్లోజ్ చేశారు.
పహల్గాంలో దాడిపై పాక్ కు భారత్ గట్టి బుద్ది చెప్పింది.ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్లోని లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు మూసివేసింది.
జర్మనీలోని ఎయిర్పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. 3400 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ అంచనా వేసింది.
తెలంగాణలో మరో మూడు ఎయిర్పోర్ట్లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు.