Accident In USA: అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లీ కూతురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తల్లీ కుమార్తె మృతి చెందారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో రమాదేవి, తేజస్విలు మృతి చెందగా..మరి కొందరు గాయపడ్డారు.
రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు.
రాజస్థాన్ లో హైవేపై భారీ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. నిన్న అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది.
చెన్నైలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్లో కట్టడం కూలి పై కూలీలు పై నుంచి కింద పడ్డారు. అ ప్రమాదంలో 9మంది కార్మికులు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా వెళ్తున్న టెంపో అదుపు తప్పి.. మధ్యలో ఉన్న డివైడర్ మీదుగా దూసుకెళ్లింది. అంతేకాదు అదే సమయంలో అటువైపు దారిలో ఎదురుగా వస్తున్న మరో టెంపోను నేరుగా ఢీకొట్టింది.
ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
నాల్గవ అంతస్తు నుండి పడినప్పటికీ రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ మూలంగా అతని ప్రాణాలు పోయిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ జామ్లు ప్రధాన సమస్యగా మారుతున్నాయి.