Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జట్టు ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, కోహ్లీ, రాహుల్, పంత్‌, శ్రేయస్, హార్దిక్, జడేజా, పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్‌‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

New Update
Champions Trophy 2025

Champions Trophy 2025 Photograph: (Champions Trophy 2025)

ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. 

ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!

ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!

మొత్తం ఎనిమిది జట్లు..

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో భారత్ హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో భారత్ మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనుంది. 

ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21  - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 – న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 – సెమీఫైనల్ -1, దుబాయ్
మార్చి 5 – సెమీఫైనల్ -2, లాహోర్
మార్చి 9- ఫైనల్ లాహోర్ (భారత్ ఫైనల్‌కి వెళ్తే దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది)
మార్చి 10 - రిజర్వ్ డే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat kohli: టీ20ల్లో ఏకైక మొనగాడు.. కింగ్ ఖాతాలో మరో రికార్డ్!

భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.

New Update
v kohli

Virat Kohli new record in IPL most runs

Virat kohli:  భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. 

42 బంతుల్లో 67 పరుగులు..

ఈ మేరకు IPL 18 సీజన్‌లో భాగంగా ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలు రాయి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 

టీ 20ల్లో టాప్ -5 బ్యాటర్లు:
14562 - క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు)
13610 - అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు)
13557 - షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు)
13537 - కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు)
13050 - విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

ఇదిలా ఉంటే.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 virat-kohli | IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment