కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కొడగులో ఈ అమానుష ఘటన జరిగింది. అక్కడ హోమ్ స్టే చేసిన ఆ మహిళపై ఓ దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 102 కోట్ల భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు ఊరట లభించింది. గతేడాది నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్లో ఉన్న ఆమెకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది.
భూతల స్వర్గం కశ్మీర్ లోని పర్యాటకుల స్వర్గధామమైన పహల్గాంలో ఇంకా నిశ్చబ్ధం రాజ్యమేలుతోంది. పర్యాటకుల నవ్వులతో కళకళలాడాల్సిన ఆ లోయ, తుపాకుల మోతతో వణికిపోయింది. అమాయకుల రక్తంతో ఆ తెల్లని మంచు ప్రాంతం ఎర్రబడింది. ఆ విషాద ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై జరిగిన ఆ కిరాతక దాడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. 2025, ఏప్రిల్ 22న జరిగిన ఆ రక్తపాతం దేశాన్నికలిచివేసింది. దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' వంటి భారీ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చింది.
బెంగళూరు నగరంలో అత్యంత కిరాతకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పిలిచి, నమ్మించి ఓ యువతి తన ప్రియుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రియుడిని కుర్చికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది యువతి.
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు.
బిహార్కు చెందిన పుర్నియా ఎంపీ పప్పు యాదవ్ వివాదంలో ఇరుక్కున్నారు. 90 శాతం మంది మహిళలు ఏ రాజకీయ నాయకుడి రూమ్కి వెళ్లకుండా తమ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టలేరని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని తాకాయి. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, మార్చి నెలలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి దాదాపు నాలుగో వంతు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.