West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. దీదీ కోటను కమలం బద్ధలుకొట్టగలదా ?
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 81.5 ఓటింగ్ శాతం నమోదైంది. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA), అసోం సన్మిలితో మోర్చా కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో , తుది విడత పోలింగ్ బుధవారం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. 142 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా, రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో పరాగ్ 'వేపింగ్' (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ లైవ్ కెమెరాకు చిక్కాడు.
బెంగాల్ పాలిటిక్స్లో ఇప్పుడు సినిమా డైలాగులు పేలుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు మధ్య గట్టి పోరు నడుస్తోంది.
గుజరాత్లోని గోధ్రా పట్టణం సరికొత్త చరిత్ర సృష్టించింది. మత రాజకీయాలకు పురిటిగడ్డగా పేరున్న ఈ ప్రాంతం నుంచి ఒక సామాజిక సామరస్య సందేశం వెలువడింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గత పది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు, మూడుసార్లు పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత, నాలుగోసారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.