/rtv/media/media_files/2025/04/06/1UDjudjnq5joKSHFczy6.jpg)
Agniveers
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది.
Also Read: మణిపూర్లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..
telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs
Rahul Gandhi: భారత విద్యారంగంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు.
Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని మహులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృతి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇవి దేశంలో స్వాతంత్ర్యం పూర్వం ఉన్న పరిస్థితులను కోరుకుంటున్నాయి. దళితులు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా చేస్తున్నాయి. రాజ్యంగా మారిపోయిన రోజు ప్రజలకు ఇక ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
Also Read: ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి.. కొత్త రూల్స్ ఇవే
రాహుల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రైవేటు వ్యవస్థలో విద్యా, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉంది. మన దేశ విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయింది. సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇదంతా పచ్చి అబద్ధం. ఇలా చేస్తే మీ పిల్లలకు దేశంలో ఎలాంటి ఉపాధి లభించదు. దేశ ఉపాధి వ్యవస్థను బిలియనీర్లు నాశనం చేస్తున్నారని'' రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?
Also Read: రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!
Agniveers: అగ్నివీరులకు గుడ్న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Terrorists arrests: మణిపూర్లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
భద్రతా దళాలు మణిపూర్లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
పంజాబ్కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. Short News | Latest News In Telugu | నేషనల్
Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
తమిళనాడులో హిందీ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. Short News | Latest News In Telugu | నేషనల్
CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి
సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Viral News: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!
మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
Agniveers: అగ్నివీరులకు గుడ్న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు