Viral Video: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ సందడి జోరుగా సాగుతోంది. అయితే బెంగళూరు- శివాజీనగర్‌లో ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ ఫోన్‌లో IPL మ్యాచ్ చూసినందుకు ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తికి రూ.1,500 జరిమానా విధించారు.

New Update
Bengaluru biker fined for watching IPL match while riding

Bengaluru biker fined for watching IPL match while riding

ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. క్రికెట్ ప్రియులు తమ అభిమాన జట్టు మ్యాచ్ చూసేందుకు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసినందుకు భారీ షాక్ తగిలింది. అతడు భారీ జరీమానాకు గురయ్యాడు. అదేంటి అతడు తన ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తే తప్పేంటి అని అనుకుంటున్నారా?.. ఆగండి అక్కడకే వస్తున్నాం. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

రూ.1500 జరిమానా

బెంగళూరులోని శివాజీనగర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తున్నాడు. ఆ ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు రూ.1,500 జరిమానా విధించారు. ఇలా జరిమానా విధించడం వెనుక ఓ కారణం ఉంది. ఆ వ్యక్తికి అప్పటికి స్కూటీ నడుపుతున్నాడు. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

అందులోనూ అతడి ఎడమ చేయికి గాయమై కట్టుకూడా వేయించుకుని ఉన్నాడు. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడగానే ఒక చేత్తో యాక్సిలేటర్ పట్టుకుని ఉన్నాడు. మరో చేతికి ఇంజ్యూరి అయినట్లు కనిపిస్తుంది. ఆ స్కూటీ ముందు భాగంలో ఫోన్ పెట్టుకుని ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఈ వ్యవహారమంతటినీ ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లింది. వారు యాక్షన్‌లోకి దిగి.. ఆ ట్రాఫిక్ సమయంలో స్కూటీపై ఐపీఎల్ మ్యాచ్ చూసిన వ్యక్తికి భారీగా జరీమానా విధించారు. దాదాపు రూ.1500లు ఫైన్ విధించారు. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

 

(viral-news | viral-video | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mumbai Airport: బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి బూట్లలో ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

New Update
gold rates 123

Gold

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి బూట్లలో 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Mumbai Airport Customs Officers Seized 6.7 Kg Gold

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

telugu crime news | Latest crime news | mumbai-airport | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment