T20 World Cup 2026: టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అదరగొట్టింది. ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ ని చిత్తు చేసింది.
టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి తన ఎంగేజ్మెంట్ను అందిరితో పంచుకుంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్ జరగ్గా.. అందులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా అతడు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో ఇషాన్ ఇండియా A తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో మ్యాచ్లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ సీనియర్ల జట్టుతో సహా జూనియర్ల జట్టు కూడా పలు విజయాలతో క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ను ఐసీయూలో చేర్చారు. సౌతాఫ్రికాతో టెస్ట్ ఆడుతున్న సమయంలో గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా నొప్పి అధికం కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. జడేజాతో పాటూ సామ్ కరణ్ కూడా ఆర్ఆర్ గూటికి చేరుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ UAE Aతో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. 32 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత కూడా వైభవ్ ఆగలేదు. అతడు 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు.