గుడ్న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చింది.
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న బీమా సౌకర్యాలను మరింత పెంచుతూ కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొచ్చింది.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి బొగ్గుగనుల్లో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. ఇప్పటివరకు ఉన్న కార్మిక సంఘాలకు బిన్నంగా కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కొత్త కార్మిక సంఘం పనిచేయనున్నట్లు చెబుతున్నారు.
సింగరేణి సంస్థ సీఎండీగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్మెంట్ శాఖలో కార్యదర్శిగా సేవలందించిన జ్యోతి బుద్ధ ప్రకాశ్ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. 10 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బదిలీల్లో సింగరేణి సంస్థకు కొత్త MDని నియమించింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కరీంనగర్లో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ కొంగుబంగారం సింగరేణి సంస్థకు ప్రభుత్వం త్వరలో కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)ని నియమించనుంది. ప్రస్తుతం ఇన్ఛార్జి సీఎండీగా ఉన్న బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో రెగ్యులర్ సీఎండీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.
BRS ఎమ్మెల్సీ కవిత పార్టీలో అంతర్గత విభేదాల గురించి మరోసారి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్, ఆమె మధ్య ఉన్న విభేదాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.