Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం నెలకొంది. 14 ఏళ్ల నుంచి తమతో ఉంటున్న కుక్క మృతి చెందడంతో నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గంలో హ్యాపీగా ఉండు.. మా జీవితాల్లో ఎప్పటికీ మీ పాద ముద్రలు చెక్కి ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శనివారం మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం జగన్, జనసేన నేత నాగబాబు ఎక్స్లో ట్వీట్లు చేశారు. అల్లుఅర్జున్ అభిమానులు సైతం ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ అరగంట పాటు సమావేశమయ్యారు. కూటమి పార్టీల్లో చేరికలపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీలోని వివాదాస్పద నాయకులను చేర్చుకోవడంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ నేడు చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరు కుటుంబంతో మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా చేశారు. అనంతరం బన్నీ నాగబాకు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. అరెస్టుకు సంబంధించి అంశాలపై నాగబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.
AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా నాగబాబు.. పవన్ తో పాటు ఛత్రపతి శివాజీ ఫోటో షేర్ చేస్తూ ప్రతి హీరో నాయకుడు కాలేడని, రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని పోస్ట్ పెట్టారు.