Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
పహల్గాం దాడి, అపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ పదవీకాలన్ని పొడిగిస్తూ ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి ఉంది.
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్ను గెస్ట్ గా పిలుస్తున్నారట. సల్లూభాయ్ వస్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట.
ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా రిజెక్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాలకు చేరుకున్న మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది.
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోలాపూర్లోని టెక్స్టైల్ మిల్లులో భారీగా మంటలు చెలరేగడంతో యజమాని సహా 8 మంది మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సేవక్కు శంకర్ను అన్యాయంగా ఉరితీశారని మెయిల్ చేశారు. పోలీసుల వెంటనే అలర్ట్ అయి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది. 23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారం, నగలు, కీలక పత్రాలు సీజ్ చేసింది.
లఖ్నవూ కెప్టెన్ రిషబ్ పంత్కు మరోసారి భారీ ఫైన్ పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో IPL యాజమాన్యం రూ.24 లక్షల జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ తోపాటు ఆటగాళ్లకు రూ.6 లక్షలు ఫైన్ వేసింది.