Explainer: కేంద్రం సంచార్ సాథీ యాప్పై పార్లమెంట్ లో రచ్చ రచ్చ.. ఇది నిజంగానే డేంజరా?
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.
ఎయిడ్స్ కొత్త కేసుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. అవగాహన కార్యక్రమాలు, ప్రజల సహకారాన్ని సూచిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవీ రోగులకు ఏటా విలువైన ఉచిత మందులను అందిస్తున్నాయి.అప్రమత్తతతో ఈ ప్రాణాంతక వ్యాధిపై పూర్తి విజయం సాధించగలము.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట చెల్లింది. కొత్తగా వైన్ షాపులను దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచనలను అక్షరాలా అమలు చేస్తూ, గ్రామాలకు దూరంగా ఊరి బయటే షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా, విక్రయాల సమయాన్ని కూడా కుదించారు.
ఆరోగ్య హక్కు చట్టం వంటి ప్రగతిశీల చర్యలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దోహదపడతాయి. అత్యవసర చికిత్సను ఉచితంగా అందించే నిబంధన.. ఆరోగ్య సంరక్షణను జీవించే హక్కు యొక్క రాజ్యాంగ హామీతో సమకాలీకరిస్తుంది. ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలుగుతారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో? అంటూ తెలంగాణ ఉద్యమానికి లింక్ చేసి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు.
వారం రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ పీటీఐ ఈరోజు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీంతో రావల్పిండిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ 144 సెక్షన్ విధించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్, ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.