Health: కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు, ఏ సహజ పానీయం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అంటే..!
కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ నీళ్ల కంటే ఎక్కువ సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ కారణంగానే కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ నీళ్ల కంటే ఎక్కువ సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ కారణంగానే కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.
ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.లాస్ వెగాస్ లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు.
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరారు.
ఏపీ ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మొదలవుతుండగా.. వేడిగాలులతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు.
త్వరలోనే ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలు భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.