విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఇవే!
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు.
ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.
హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోచారం మున్సిపాలిటీలోని నల్లామల్లా రెడ్డి కాలనీ కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. మున్సిపల్ చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం రహదారిపై ఆక్రమణలను నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని హైడ్రా స్పష్టం చేసింది.
ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు.
ప్రైవేట్ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నీర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది.
భార్య నగ్న వీడియోలు తీసి ఓ భర్త తన స్నేహితుడికి పంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉల్హాస్నగర్కు చెందిన వ్యక్తి భార్యకు మత్తు ఇచ్చి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు. ఫ్రెండ్స్కు పంపించి, నెట్టింట పోస్ట్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో భర్తను అరెస్టు చేశారు.
భారతీయులం జనవరి 26న మన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించేముందు పౌరులు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మరి అవెంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదివేయండి.
బ్రెజిల్ను సూపర్ సెల్ తుఫాన్ భయపెడుతోంది. సొరోకాబోలో ఉరుములు, బలమైన గాలులు, మెరుపులతో కూడిన తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జనం ఇళ్లల్లో దాక్కున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.